Homeగాసిప్స్భీమ్లా నాయక్ కు త్రివిక్రమ్ పారితోషికం: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

భీమ్లా నాయక్ కు త్రివిక్రమ్ పారితోషికం: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

భీమ్లా నాయక్ కు త్రివిక్రమ్ పారితోషికం: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
భీమ్లా నాయక్ కు త్రివిక్రమ్ పారితోషికం: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న భీమ్లా నాయక్ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలుస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం దగ్గరనుండి అన్ని విషయాలను స్వయంగా చూసుకుంటున్నాడు. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అంటే హారిక అండ్ హాసినికి సిస్టర్ కంపెనీ. ఈ ప్రొడక్షన్ హౌజ్ ఇప్పటిదాకా అన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే సినిమాలు తీసుకుంటూ వచ్చింది. వేరే దర్శకులతో సినిమాలు చేయాలంటే అది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేస్తున్నారు.

ఇక అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా రీమేక్ కు సాగర్ కె చంద్రను దర్శకుడిగా ఎంపిక చేయడం దగ్గరనుండి సినిమాలో కీలకమైన నిర్ణయాలు అన్నీ త్రివిక్రమ్ తీసుకుంటూ వస్తున్నాడు. భీమ్లా నాయక్ ను సంక్రాంతి రేసులో నిలపాలన్న ఆలోచన కూడా మాటల మాంత్రికుడిదే.

- Advertisement -

అలాగే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పారితోషికం విషయంలో వినిపిస్తోన్న రూమర్స్ కు అందరూ నోరెళ్ళబెడుతున్నారు. ఎందుకంటే దాదాపు 15 కోట్ల రూపాయలను త్రివిక్రమ్ ఛార్జ్ చేసాడట.

ఇవి కూడా చదవండి: 

భారీ ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్

భీమ్లా నాయక్: తగ్గేదేలే అంటోన్న పవన్ కళ్యాణ్

భీమ్లా నాయక్ నుండి నాగ్ కు హింట్ అందిందా?

భీమ్లా నాయక్: రానా సరసన మలయాళీ భామ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All