Homeగాసిప్స్మహేష్ సరసన సెకండ్ ఫీమేల్ లీడ్ కన్ఫర్మ్ అయినట్లేనా?

మహేష్ సరసన సెకండ్ ఫీమేల్ లీడ్ కన్ఫర్మ్ అయినట్లేనా?

మహేష్ సరసన సెకండ్ ఫీమేల్ లీడ్ కన్ఫర్మ్ అయినట్లేనా?
మహేష్ సరసన సెకండ్ ఫీమేల్ లీడ్ కన్ఫర్మ్ అయినట్లేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ కల్లా ఈ సినిమాను పూర్తి చేసేస్తారు. ముందుగా సంక్రాంతికి ఈ చిత్ర విడుదల అనుకున్నా కానీ ఇప్పుడు ఏప్రిల్ 1, 2022కి వాయిదా వేశారు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు, స్టార్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జట్టుకట్టనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుండే మొదలుపెట్టాలని భావిస్తున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే మెయిన్ ఫీమేల్ లీడ్ గా కన్ఫర్మ్ అయింది. త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు కచ్చితం. ఇదే ట్రెండ్ ను గత కొన్ని చిత్రాలుగా కొనసాగిస్తున్నాడు. సెకండ్ హీరోయిన్ కు పెద్దగా స్కోప్ ఉండదు కానీ త్రివిక్రమ్ చిత్రంలో అవకాశం కాబట్టి హీరోయిన్లు ఎస్ చెబుతున్నారు.

- Advertisement -

ఇక మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్ వంటి సినిమాలతో సక్సెస్ ను సాధించినా కానీ లావణ్యకు పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. దీంతో లావణ్య మహేష్-త్రివిక్రమ్ చిత్రంలో అవకాశం రాగానే మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పేసింది.

ఇవి కూడా చదవండి:

శ్రీమంతుడు స్పూర్తితో పాఠశాల.. సుభాష్ రెడ్డి గారు నిజమైన హీరో: మహేష్

ఏప్రిల్ 1న సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ వెనక్కి తగ్గాడబ్బా..!

మహేష్ సర్కారు వారి పాట.. సమ్మర్ కి షిఫ్ట్..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All