Homeన్యూస్యూసఫ్ గూడ లో భారీగా ట్రాఫిక్ జామ్..పవన్ ఫ్యాన్స్ ను చెదరగొడుతున్న పోలీసులు

యూసఫ్ గూడ లో భారీగా ట్రాఫిక్ జామ్..పవన్ ఫ్యాన్స్ ను చెదరగొడుతున్న పోలీసులు

యూసఫ్ గూడ లో భారీగా ట్రాఫిక్ జామ్..పవన్ ఫ్యాన్స్ ను చెదరగొడుతున్న పోలీసులు
యూసఫ్ గూడ లో భారీగా ట్రాఫిక్ జామ్..పవన్ ఫ్యాన్స్ ను చెదరగొడుతున్న పోలీసులు

యూసఫ్ గూడ లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడిక్కడే వాహనాలు ఆగిపోయాయి. దీనికి కారణం చెప్పాల్సిన పనిలేదు..భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్. పవన్ కళ్యాణ్ హీరోగా రానా విలన్ గా నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున ఏర్పటు చేసింది.

ఈ ఈవెంట్ కు రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. పాస్ లు ఉన్నవారు లోనికి వెళ్లిన..పాస్ లేని వారు వందల సంఖ్యలో రోడ్లపై నిల్చుని ఉన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోతుంది. దీంతో అటువైపు మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యింది.

- Advertisement -

మరోపక్క వేదిక దగ్గర కూడా అభిమానుల తొక్కిసలాట చోటుచేసుకోవడం తో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేసారు. ఇక కొద్దీ సేపటి క్రితమే పవన్ కళ్యాణ్ , మంత్రులు కేటీఆర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , హీరో రానా లతో పాటు సముద్రఖని , హీరోయిన్లు హాజరయ్యారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All