Homeటాప్ స్టోరీస్5 కోట్లకు బయ్యర్లని ముంచిన ఎన్టీఆర్

5 కోట్లకు బయ్యర్లని ముంచిన ఎన్టీఆర్

5 crores loss for aravinda sametha buyersయంగ్ టైగర్ ఎన్టీఆర్ బయ్యర్ల ని ముంచాడు . ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ని నమ్మి ఎక్కువ సొమ్ము కు అరవింద సమేత చిత్రాన్ని కొనుక్కుంటే అయిదు కోట్ల కు ముంచాడు ఎన్టీఆర్ . దసరా సెలవులు కాబట్టి అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ లేదంటే ఈ మాత్రం వసూళ్లు కూడా వచ్చేవి కావు . దసరా సెలవులు ఏకంగా 12 రోజులు రాగా అరవింద సమేత చిత్రానికి పది రోజుల పాటు కలిసి వచ్చాయి దాంతో 87 కోట్ల కు పైగా షేర్ వచ్చింది దాంతో 5 కోట్ల నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ తో పాటుగా ఓవర్ సీస్ బయ్యర్లు నష్టపోయారు అయితే అంతా కలిసి తలా కొంత కాబట్టి ఫరవాలేదు . స్వల్ప నష్టాలను మాత్రమే చవిచుసారు బయ్యర్లు . అయితే తెలంగాణలో ఈ సినిమాని విడుదల చేసిన దిల్ రాజు మాత్రం లాభాలను ఆర్జించాడు .

పాపం ఓవర్ సీస్ బయ్యర్ కు బాగా నష్టం వచ్చింది . ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ఏరియాల వాళ్ళకు స్వల్ప నష్టాలు మాత్రమే వచ్చాయి కాబట్టి తదుపరి చిత్రంతో వాళ్ళకు కొంత వెసులుబాటు కలిపించేలా చేయనున్నారు . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించాడు . ఇక పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది . పాపం పూజా హెగ్డే నటించిన తెలుగు చిత్రాలు దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి .

- Advertisement -

English Title: 5 crores loss for aravinda sametha buyers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All