Homeటాప్ స్టోరీస్మోడీ తదుపరి నిర్ణయం అయోధ్య పైనేనా ?

మోడీ తదుపరి నిర్ణయం అయోధ్య పైనేనా ?

Will Modi Sarkar yield to Ram Mandir Ayodhya pressure
Will Modi Sarkar yield to Ram Mandir Ayodhya pressure

పెద్ద నోట్ల రద్దు , జి ఎస్ టి , ఇప్పుడేమో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాలతో ప్రత్యర్థులకు నిలువెల్లా వణుకు పుట్టిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తన తదుపరి నిర్ణయం అయోధ్య రామమందిరం పైనే ఉండనుందా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు . జమ్మూ కాశ్మీర్ సమస్య భారతదేశం ఏర్పడిన నాటి నుండి రావణకాష్టం లా రగులుతూనే ఉంది . అయితే ఇన్నేళ్ల చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి వీలుకానిది నరేంద్ర మోడీ ఒక్కరోజులోనే పార్లమెంట్ ఉభయ సభల్లో ముగించాడు .

దాంతో ఒక్కసారిగా దేశ్ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి . ఈ సంఘటనతో నరేంద్ర మోడీ – అమిత్ షా లు రెట్టించిన ఉత్సాహంతో రామమందిర నిర్మాణం కోసం వ్యూహం పన్ననున్నట్లు తెలుస్తోంది . అయోధ్య వివాదం కూడా ఇప్పటిదేమీ కాదు స్వాతంత్య్రం రాకముందు నుండి ఈ సమస్య ఉంది ,దాంతో ఇన్నాళ్లకు ఆ సమస్య ని కూడా ఓ కిలిక్కి తేవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు . అయితే రామమందిరం నిర్మాణం జరపాలంటే ముస్లిం లను ఒప్పించాలి దాన్ని ఎలా చేస్తారు అన్నదే ప్రశ్న .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All