Homeటాప్ స్టోరీస్చనిపోయే మీడియా అధినేత ఎవరు ?

చనిపోయే మీడియా అధినేత ఎవరు ?

Venu swami sensational comments on media
Venu swami sensational comments on media

 

త్వరలోనే ఓ మీడియా అధినేత చనిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు వేణు స్వామి . ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణ రాజకీయాలపై ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న వేణు స్వామి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాలను షాక్ అయ్యేలా చేసాడు . 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని కుండబద్దలు కొట్టి మరీ చెప్పిన ఈ సిద్ధాంతి బాలకృష్ణ తప్పకుండా గెలుస్తాడని ముందే చెప్పాడు .

- Advertisement -

వేణు స్వామి చెప్పినట్లుగానే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అలాగే బాలయ్య కూడా ఊహించని విధంగా గెలిచాడు . దాంతో ఇప్పుడు మీడియా అధినేత చనిపోతాడని చెప్పడంతో అది ఎవరై ఉంటారన్న చర్చ మొదలయ్యింది . అలాగే గరుడ పురాణం చెప్పిన నటుడికి జైలుశిక్ష తప్పదట ! అంటే గరుడ పురాణం అంటూ చెప్పింది నటుడు శివాజీ కావడంతో అతడు అరెస్ట్ కావడం తప్పకపోవచ్చని అంటున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All