ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఖరారు చేసారు . ఈరోజు గవర్నర్ నరసింహన్ జగన్ అందిజేసిన లిస్ట్ ప్రకారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు . అయితే తన మంత్రివర్గంలో ఏకంగా 5 మందిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది . అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ తన కేబినెట్ ని రూపొందించాడు జగన్ .
జగన్ కేబినెట్ ఇదే :
1) ఆళ్ళ నాని
2) సుచరిత
3) అంజద్ బాషా
4) ధర్మాన కృష్ణదాస్
5) పుష్పశ్రీ వాణి
6) బొత్స సత్యనారాయణ
7) అవంతి శ్రీనివాస్
8) తానేటి వనిత
9) రంగనాధరాజు
10 ) కురసాల కన్నబాబు
11) పిల్లి సుభాష్ చంద్రబోస్
12) పి . విశ్వరూప్
13 ) కొడాలి నాని
14 ) పేర్ని నాని
15 ) వి . శ్రీనివాస్
16 ) మోపిదేవి వెంకటరమణ
17 ) ఎం . గౌతమ్ రెడ్డి
18 ) అనిల్ కుమార్
19 ) బాలినేని శ్రీనివాస్ రెడ్డి
20 ) ఏ . సురేష్
21 ) బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
22) జయరాం
23 ) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
24 ) నారాయణ స్వామి
25 ) శంకర్ నారాయణ