Homeటాప్ స్టోరీస్సమంత ట్వీట్ పై మండిపడుతున్న నెటిజన్లు

సమంత ట్వీట్ పై మండిపడుతున్న నెటిజన్లు

Samantha Condolence message goes viralనందమూరి హరికృష్ణ మరణంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సమంత ” రిప్ హరికృష్ణ ” అంటూ ట్వీట్ చేయడంతో ఆమెని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు . పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో అని సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ఆలస్యంగా తాను చేసిన తప్పు తెలుసుకున్న సమంత వెంటనే మొదట చేసిన ట్వీట్ ని తొలగించి ” రిప్ హరికృష్ణ గారు ” అని రెండోసారి ట్వీట్ చేసింది అయినప్పటికీ ముందు చేసిన ట్వీట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు కాబట్టి అది వైరల్ అవుతూనే ఉంది . పెద్దలను గారు అని సంభోదించడం నేర్చుకో అంటూ హితువు పలికారు పలువురు నెటిజన్లు .

సమంత తన పొరపాటుని సవరించుకుంది కానీ నెటిజన్లు మాత్రం ఆమెని విమర్శించడం మానలేదు పాపం . గతంలో కూడా పలుమార్లు సమంత ట్వీట్ లపై దుమారం రేగింది , కాగా తాజా సంఘటనతో మరోసారి విమర్శల పాలయ్యింది . ప్రస్తుతం ఈ భామ చెన్నై లో ఉంది , ఇటీవలే తమిళనాట అలాగే తెలుగులో విడుదలైన అభిమన్యుడు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో విజయోత్సవ వేడుకలలో పాల్గొనడానికి చెన్నై వెళ్ళింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All