Homeటాప్ స్టోరీస్సమంతపై ఆగ్రహం

సమంతపై ఆగ్రహం

netizens fires on samanthaసమంత పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు , ఇప్పటికే పలుమార్లు సమంత ట్వీట్ లపై నిరసన వ్యక్తం కాగా తాజాగా నందమూరి హరికృష్ణ మరణించడంతో ” రిప్ హరికృష్ణ ” అంటూ ట్వీట్ చేసింది సమంత దాంతో నెటిజన్లు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ముందుగా పెద్దలను గౌరవించడం నేర్చుకో అంటూ సమంతపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన తప్పు తెలుసుకొని వెంటనే తన ట్వీట్ ని డిలీట్ చేసి మరో ట్వీట్ చేసింది . ఆ ట్వీట్ లో ” రిప్ హరికృష్ణ గారు ” అంటూ సంబోదించడంతో ఆ వివాదం సద్దుమనిగినట్లే అని అనుకున్నారు కానీ మళ్ళీ చెలరేగింది వివాదం .

మొదటిసారి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అలాగే రెండోసారి చేసిన ట్వీట్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంత నిర్వాహకాన్ని ఎండగడుతున్నారు నెటిజన్లు . విశాల్ సరసన నటించిన అభిమన్యుడు సూపర్ హిట్ కావడంతో ఆ వేడుకలలో పాల్గొనడానికి చెన్నై కి వెళ్ళింది సమంత కాగా అక్కడి నుండే ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలయ్యింది పాపం .

- Advertisement -

English Title: netizens fires on samantha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All