Homeటాప్ స్టోరీస్హీరోయిన్ సీమంతం.. ఎమోష‌న‌ల్ అయిన నెటిజ‌న్స్‌!

హీరోయిన్ సీమంతం.. ఎమోష‌న‌ల్ అయిన నెటిజ‌న్స్‌!

హీరోయిన్ సీమంతం.. ఎమోష‌న‌ల్ అయిన నెటిజ‌న్స్‌!
హీరోయిన్ సీమంతం.. ఎమోష‌న‌ల్ అయిన నెటిజ‌న్స్‌!

యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్న‌డ హీరో చిరంజీవి స‌ర్జా ఇటీవ‌ల గుండె పోటుతో అక‌స్మాత్తుగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతితో అర్.ఉన్ ఇంటి విషాదం అలుముకుంది. చిరంజీవి స‌ర్జా హీరోయిన్ మేఘ‌నా రాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయ‌న చ‌నిపోయే నాటికి మేఘ‌నా రాజ్ గ‌ర్భ‌వ‌తి.

తాజాగా ఆమెకు కుటుంబ స‌భ్యులు శ్రీ‌మంతం చేశారు. ఈ కార్య‌క్ర‌మం చూసిన వారికి, దీనికి సంబంధించిన ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈ వేడుక‌లో చిరంజీవి స‌ర్జా లేని లోటు క‌నిపించ‌కుండా కుటుంబ స‌భ్యులు కొత్త ఆలోచ‌న చేశారు.

- Advertisement -

శ్రీ‌మంతంలో ఎంద‌రు వున్నా భ‌ర్త చిరంజీవి స‌ర్జా లేని లోటు క‌నిపించ‌కూడ‌ద‌ని భావించి మేఘ‌నా రాజ్ చైర్ ప‌క్క‌న చిరంజీవి స‌ర్జా చిరు న‌వ్వులు చిందిస్తున్న క‌టౌట్‌ని ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతున్నాయి. ఫొటోలు చూసిన వారంతా ఎమోష‌న‌ల్ అవుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All