Homeటాప్ స్టోరీస్ఫైనల్ షెడ్యూల్ ను మొదలుపెట్టిన అడివి శేష్ మేజర్

ఫైనల్ షెడ్యూల్ ను మొదలుపెట్టిన అడివి శేష్ మేజర్

ఫైనల్ షెడ్యూల్ ను మొదలుపెట్టిన అడివి శేష్ మేజర్
ఫైనల్ షెడ్యూల్ ను మొదలుపెట్టిన అడివి శేష్ మేజర్

అడివి శేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మేజర్. 26/11 అటాక్స్ లో తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతో మందిని కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఫైనల్ షెడ్యూల్ ఈ రోజు నుండి మొదలవుతుందని అడివి శేష్ తెలిపాడు.

మేజర్ ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. కేవలం థియేటర్లోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం. ఎప్పుడు సేఫ్ అయితే అప్పుడు విడుదలవుతుంది. స్వాతంత్ర దినోత్సవం వచ్చేస్తోంది” అని అడివి శేష్ తెలిపాడు. శోభిత ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -

శశి కిరణ్ టిక్కా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా, ఏ+ఎస్ మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంకా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేయలేదు. మేజర్ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All