మహేష్ బాబు తో భరత్ అనే నేను చిత్రంలో నటించిన కైరా అద్వానీ ని 32 సార్లు ఏడిపించారట . ఈ విషయాన్నీ తనే స్వయంగా వెల్లడించింది . ఈ భామ ”లస్ట్ స్టోరీస్ ” అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే . కామంతో రగిలిపోయే పాత్రలో నటించింది కైరా అద్వానీ . అయితే భర్త నుండి పూర్తిస్థాయిలో శృంగార రసానుభూతిని పొందలేక , స్వయం తృప్తి పొందుతూ నరక యాతన అనుభవించే పాత్ర అన్నమాట ! భర్త సుఖం పొందలేక స్వయంతృప్తి పొందుతూ ఏడ్చే సన్నివేశాల్లో ఒక సీన్ సరిగ్గా రావడం కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 సార్లు కైరా ని ఏడ్చేలా చేసాడట దర్శకుడు . అయితే ఆ సమయంలో చాలా సిగ్గుపడినప్పటికి , తర్వాత మాత్రం పాత్ర స్వభావం కోసమే కదా ! అని సాటిస్ ఫై అయ్యిందట కైరా అద్వానీ .
మహేష్ బాబు సరసన నటించిన తర్వాత ఈ భామకు రాంచరణ్ సరసన నటించే చాన్స్ లభించింది . ప్రస్తుతం చరణ్ సినిమా కూడా కంప్లీట్ అయ్యే దశకు వచ్చింది దాంతో తెలుగులో మరిన్ని మంచి చాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తోంది ఈ భామ . బోల్డ్ పాత్రలను సైతం చేయడానికి నేను రెడీ అని లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో చాటి చెప్పిన కైరా హాట్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది .
English Title: mahesh’s heroine kiara advani cries 32 times