Homeగాసిప్స్కేజీఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్

కేజీఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్

కేజీఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాగా ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది . దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట . తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు .

- Advertisement -

అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు . ఈ సినిమా కంప్లీట్ అవ్వడం అంటే 2020 జూన్ అన్నమాట . అంటే ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో సినిమా రానుంది . ఈలోపు కేజీఎఫ్ 2 చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్ . ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ లు బద్దలవ్వడం ఖాయమే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All