Homeటాప్ స్టోరీస్ఎన్నారై ని మోసం చేసాడట ఈ డైరెక్టర్

ఎన్నారై ని మోసం చేసాడట ఈ డైరెక్టర్

ఎన్నారై కిరణ్ కే . తలశిల ని మోసం చేసాడట దర్శకులు రమేష్ వర్మ . తాజాగా రమేష్ వర్మ ” సెవెన్ ” అనే చిత్రాన్ని నిర్మించాడు . హవీష్ హీరోగా నటించగా నిజార్ షఫీ దర్శకత్వం వహించాడు . అయితే ఈ సినిమా కోసం ఎన్నారై కిరణ్ దగ్గర పెద్దమొత్తం లో డబ్బులు తీసుకున్నాడట రమేష్ వర్మ . సినిమాలో భాగస్వామిని చేస్తానని మాట ఇచ్చాడట దాంతో అలాగే అనుకున్నాడు కట్ చేస్తే సినిమా రిలీజ్ కి సిద్ధమైంది కానీ కిరణ్ పేరు ఎక్కడా లేదు దానికి తోడు సరైన సమాధానం కూడా లేదట !

- Advertisement -

దాంతో గట్టిగా నిలదీసాడు వర్కౌట్ కాలేదు , ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు అక్కడ కూడా సెటిల్ కాలేదు వ్యవహారం ఇంకేముంది లీగల్ గా ప్రొసీడ్ అయ్యాడు దాంతో ఈరోజు విడుదల కావాల్సిన సెవెన్ ఆగిపోయింది . అయినా ఎన్నారై దగ్గర డబ్బులు తీసుకొని భాగస్వామ్యం ఇవ్వకపోవడం తప్పే ! ఎన్నారై వెర్షన్ ఇలా ఉంది మరి రమేష్ వర్మ ఏమని చెబుతాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All