Homeగాసిప్స్రామాయణను నిర్మించనున్న దీపికా పదుకోన్

రామాయణను నిర్మించనున్న దీపికా పదుకోన్

రామాయణను నిర్మించనున్న దీపికా పదుకోన్
రామాయణను నిర్మించనున్న దీపికా పదుకోన్

ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన దీపికా పదుకోన్ ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు ఒక బడా ప్రాజెక్ట్ ను నిర్మించాలని తలపెట్టింది దీపికా. బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి రామాయణం ఆధారంగా తెరకెక్కే చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు ముగిసినట్లు తెలుస్తోంది.

మధు మంతెన ముందుగా ద్రౌపది ప్రధాన పాత్రలో చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు ముందు రామాయణాన్ని తెరకెక్కిస్తున్నాడు. చూస్తుంటే ఇప్పుడు సినిమా వాళ్లకు మైథాలజీ కథలపై మనసు మళ్లినట్లు ఉంది. ఇప్పటికే ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా ఆది పురుష్ తెరకెక్కుతోంది. అలాగే సీత పాయింట్ ఆఫ్ వ్యూ నుండి రామాయణ కథను చెప్పేలా ఒక ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ఇక ఇప్పుడేమో ఇది.

- Advertisement -

మరోవైపు దీపికా తెలుగు డెబ్యూకు కూడా సిద్ధమవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కే సినిమాలో దీపికా హీరోయిన్ గా చేస్తోన్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఈ సినిమా షూట్ మొదలయ్యే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All