Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కు నిజంగానే వారంతా గెస్ట్ లుగా వస్తున్నారా..?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కు నిజంగానే వారంతా గెస్ట్ లుగా వస్తున్నారా..?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కు నిజంగానే వారంతా గెస్ట్ లుగా వస్తున్నారా..?
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కు నిజంగానే వారంతా గెస్ట్ లుగా వస్తున్నారా..?

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ లో రానా విలన్ రోల్ లో నటిస్తుండగా ..పవన్ కు జోడిగా నిత్యా మీనన్ , రానా కు జోడి గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ కే డైరెక్ట్ చేస్తుండగా…త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర మేకర్స్ ఈ నెల 21 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫై పలు వార్తలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ వేడుకకు అగ్ర దర్శకులు  రాజమౌళి , సురేందర్ రెడ్డి , హరీష్ శంకర్ , క్రిష్ లతో పాటు సినీ నటుడు బాలకృష్ణ , మహేష్ బాబు వంటి వారు హాజరు కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

మరి నిజంగానే వారంతా వస్తున్నారా..లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. మరికొంతమంది మాత్రం ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధులంటూ ఎవరూ లేరని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈరోజు కానీ రేపు క్లారిటీ రానుంది. మరోపక్క చిత్ర మేకర్స్ నిన్న శుక్రవారం సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసారు. సినిమా చూసిన సెన్సార్ బృంద యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All