అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన భామ శాలిని పాండే తాజాగా స్కిన్ షో చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది . అర్జున్ రెడ్డి చిత్రంలో బోల్డ్ సన్నివేశాల్లో నటించి టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన శాలిని పాండే కు ఆ సినిమా తర్వాత పలు అవకాశాలు వచ్చినప్పటికీ అవి అంతంత మాత్రమే అయ్యాయి . మహానటి లో నటించినప్పటికీ అందులో క్రెడిట్ రాలేదు . ఇక ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది ఈ భామ .
తాజాగా ప్రక్రుతిని పలకరించడానికి వెళ్ళిన ఈ భామ క్లీవేజ్ అందాలను బహిర్గతం చేసి స్కిన్ షోతో యువత ముచ్చట తీరుస్తోంది . సంతోషంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మైమరిచిపోయిన ఈ భామ తన అందాలను చూసి మీరు మైమరచిపొండి అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది . క్లీవేజ్ అందాలు కుర్రకారుని గిలిగింతలు పెడుతుంటే …… ఆ అందాలను చూస్తూ తన్మయత్వం పొందుతున్నారు కుర్రాళ్ళు . అర్జున్ రెడ్డి చిత్రంతో చెరగని ముద్ర వేసిన శాలిని పాండే కు మళ్ళీ ఆ స్థాయి పాత్రలు రావాలని ఆశిస్తోంది కానీ ఈ భామ ఆశించిన స్థాయిలో మాత్రం చాన్స్ లు రావడం లేదు మరి .
English Title: Shalini pandey skin show photos goes viral