అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరో గా దిల్ రాజు మరియు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు” .
ఈ చిత్రం లో ఒక భారత జవాన్ గా సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నాడు.ఐతే ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా ఎక్కువ మోతాదు లోనే ఉంటుంది అని అప్పట్లో దర్శకుడు చెప్పకనే చెప్పారు
ట్రైన్ సీన్ లో మహేష్ బాబు చేసే వినోదం థియేటర్ ల వద్ద నవ్వుల వర్షం కురిపిస్తుంది అని దర్శకుడు అనిల్ రావిపూడి ఈరోజు ట్వీట్ చేశారు..!!
- Advertisement -
ప్రస్తుతం రెండవ షెడ్యూల్ పూర్తి చేసే పనిలో చిత్ర బృందం నిమగ్నమై ఉంది..!! ఈ సినిమా లో రష్మీక మందన్న హీరోయిన్ గా చేస్తుండగా,ముఖ్య పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్ , విజయశాంతి నటిస్తున్నారు..!!
ఈ చిత్రం 2020 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది..!!
- Advertisement -