Homeటాప్ స్టోరీస్108 సార్లు పటించేవాడిని : ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

108 సార్లు పటించేవాడిని : ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

108 సార్లు పటించేవాడిని : ప‌వ‌న్‌క‌ల్యాణ్‌
108 సార్లు పటించేవాడిని : ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

ఈ నెల 8న హ‌రుమాన్ జ‌యంతి సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల ముందు ఫ్యాన్స్‌కి, నెటిజ‌న్స్‌కి ఓ పజిల్‌ని వేశారు. త‌న‌కు ఏప్రిల్ 8తో ప్ర‌త్యేక అనుబంధం వుంద‌ని వెల్ల‌డించి ఆ అనుబంధం ఎలాంటిదో.. ఆ రోజుకున్న ప్ర‌త్యేక‌త ఏంటో చెప్ప‌కుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు. దీంతో అభిమానులు, ఆయ‌న ఫాలోవ‌ర్స్ ఏమైవుంటుందా అని జుట్టు పీక్కున్నారు. ఆ రోజు హ‌నుమాన్ జ‌యంతి అని తెలియ‌డంతో రిలీఫ్ అయ్యారు.

ఆ త‌రువాత హ‌నుమాన్ జ‌యంత్రి రోజు త‌న‌కు హ‌నుమాన్‌తో వున్న అనుబంధానికి సంబంధించిన రోజుల్ని, హ‌నుమాన్ బొమ్మ‌ల్ని షేర్ చేసి అల‌నాటి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని అభిమానుల‌తో పంచుకున్నారు. తాజాగా గురువారం ఉద‌యం స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న్న చిరు ట్వీట్ చేసిన హ‌నుమాన్ ప్ర‌తిమ‌ని షేర్ చేస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

- Advertisement -

`హ‌నుమాన్ జీ ఆరాధ‌న నా సోద‌రుడు చిరంజీవి గారి ద్వారా మా ఇంటికి వ‌చ్చింది. నా తండ్రి అప్ప‌టి వ‌ర‌కు నాస్తికుడు. క‌మ్యూనిస్టు. అలాంటి ఆయ‌న త‌రువాత రాముడి భ‌క్తుడిగా మారిపోయారు. ముడు నా యుక్త వ‌య‌సులోని రోజుల్లో నేను హ‌నుమాన్ చాలీసాను 108 సార్లు ప‌టించేవాడిని జై హ‌నుమాన్ అని ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All