Homeటాప్ స్టోరీస్డిజిటల్ వరల్డ్ లోకి నిత్యామీనన్!

డిజిటల్ వరల్డ్ లోకి నిత్యామీనన్!

డిజిటల్ వరల్డ్ లోకి నిత్యామీనన్!
డిజిటల్ వరల్డ్ లోకి నిత్యామీనన్!

నిత్యామీనన్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. స్క్రిప్ట్ నచ్చితే గానీ సినిమా అంగీకరించని నిత్యా తాజాగా డిజిటల్ వరల్డ్ లోకి ప్రవేశిస్తోంది. ఇటీవల ‘మిషన్ మంగళ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్యా ప్రస్తుతం హిందీలో రూపొందినా ‘వెబ్ సిరీస్ తో డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

నిత్యా మీనన్ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ బ్రీత్ ఇంటూ ద షాడోస్’ అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటించారు. సైకాలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ని జూలై 10న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. పగిలిన మాస్క్ మధ్యలో ఓ పాప కనిపిస్తున్న ఫిస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. నిత్యా మీనన్ ఫిస్ట్ వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All