Homeటాప్ స్టోరీస్షాకింగ్ :అతడితో ఏడాది సహజీవనం చేసిందట

షాకింగ్ :అతడితో ఏడాది సహజీవనం చేసిందట

Nikesha patel sensational comments on cricketer sreesanthషాకింగ్ న్యూస్ బయట పెట్టేసింది పవన్ కళ్యాణ్ హీరోయిన్ నికిషా పటేల్ . వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ తో ఏడాది పాటు సహజీవనం చేసానని సంచలన కామెంట్ చేసింది నికిషా పటేల్ . పవన్ కళ్యాణ్ సరసన కొమరం పులి చిత్రంలో నటించింది నికిశా , ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పాపం ఈ భామకు తెలుగులో అంతగా సినిమాలు రాలేదు . ఒకవేళ వచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావడంతో ఈ భామకు గిరాకీ లేకుండాపోయింది . దాంతో చేతిలో పనిలేకపోవడంతో క్రికెటర్ శ్రీశాంత్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది .

ఏడాది పాటు ఇద్దరూ సహజీవనం చేసారట ! ఏడాది ఎంజాయ్ చేసాక ఇద్దరికీ సరిపడదు అని అనుకోని విడిపోయారు . అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతుందో తెలుసా ……. శ్రీశాంత్ భువనేశ్వరి అనే యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు . ఆమెని ఏడేళ్ళుగా ప్రేమిస్తున్నాడట శ్రీశాంత్ . ఈ విషయం చెప్పడంతో నికిశా పటేల్ కు కోపం వచ్చింది ఏడేళ్ళుగా భువనేశ్వరి ని ప్రేమిస్తుంటే మరి నాతో ఎలా సహజీవనం చేసావు ? అది ఏడాది పాటు ఎలా చేసావు ? అంటూ ఆగ్రహంతో ప్రశ్నిస్తోంది . శ్రీశాంత్ కు నికిషా పటేల్ కు మద్య ఏదో సాగుతోందని అప్పట్లో వార్తలు రాగా ఇద్దరు కూడా సైలెంట్ గా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం శ్రీశాంత్ నేను ఏడాది పాటు సహజీవనం చేసామని చెబుతోంది ఏంటో ?

- Advertisement -

English Title: Nikesha patel sensational comments on cricketer sreesanth

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All