Homeగాసిప్స్సితార ఎంటర్టైన్మెంట్స్ కు షాక్ ఇచ్చిన జాతిరత్నాలు హీరో

సితార ఎంటర్టైన్మెంట్స్ కు షాక్ ఇచ్చిన జాతిరత్నాలు హీరో

సితార ఎంటర్టైన్మెంట్స్ కు షాక్ ఇచ్చిన జాతిరత్నాలు హీరో
సితార ఎంటర్టైన్మెంట్స్ కు షాక్ ఇచ్చిన జాతిరత్నాలు హీరో

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రామిసింగ్ స్టార్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా జాతిరత్నాలు విడుదల తర్వాత పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు నవీన్ కు అడ్వాన్స్ లు ఇచ్చాయి. వాటిలో దిల్ రాజు సంస్థ, సితార ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ కొన్ని.

సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త దర్శకుడు నవీన్ తో నవీన్ పోలిశెట్టికి ఒక కథ చెప్పించారు. నవీన్ ఆ కథకు చాలా మార్పులు చేర్పులు సూచించాడట. ఆ కొత్త దర్శకుడికి అన్ని మార్పులు నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారట. నవీన్ కూడా సితార నుండి తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే సితార సంస్థ మాత్రం మరో కొత్త కథ కోసం అన్వేషిస్తోంది. ఇక యూవీ క్రియేషన్స్ తో సినిమా ఉంటుందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్నా దీనిపై కూడా క్లారిటీ లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందని దసరాకు చిత్రం లాంచ్ అవుతుందని విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All