Homeటాప్ స్టోరీస్కఠిన నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు

కఠిన నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు

Mahesh babu in very bad situation
Mahesh babu in very bad situation

బరువెక్కిన హృదయంతో ఉన్న మహేష్ బాబు కఠిన నిర్ణయం తీసుకొని కాశ్మీర్ వెళ్తున్నాడు . ఇంతకీ మహేష్ బాబు తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటంటే ఒంటరిగా ఉన్న తండ్రి కృష్ణ ని ఒంటరిగానే ఉండనిస్తూ బరువెక్కిన హృదయంతో కాశ్మీర్ వెళ్ళడానికి సిద్దమయ్యాడు . ఇటీవలే విజయనిర్మల చనిపోయిన విషయం తెలిసిందే .

విజయనిర్మల చనిపోవడంతో కృష్ణ ఒంటరి వాడయ్యాడు . అయితే కర్మకాండలు నిర్వహించాల్సి ఉంది కాబట్టి అందునా తన సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంది కాబట్టి బాధతోనే షూటింగ్ కోసం తండ్రికి దూరంగా వెళ్తున్నాడు మహేష్ .రేపటి నుండి సరిలేరు నీకెవ్వరు షూటింగ్ కాశ్మీర్ లో జరుగనుంది . తండ్రి పుట్టినరోజైన మే 31న ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది . అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం రేపటి నుండి జరుగనుంది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All