Homeటాప్ స్టోరీస్విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త స్లోగ‌న్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త స్లోగ‌న్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త స్లోగ‌న్‌
విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త స్లోగ‌న్‌

క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త కొన్ని రోజులుగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. అంతా విరాళాలు ప్ర‌క‌టిస్తూ జ‌నం కోసం స్పందిస్తుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం లాక్ డౌన్ పిరియాడ్‌లో సైలెంట్ అయిపోయాడు. ఇటీవ‌ల కేర‌ళ‌లో ఏర్ప‌డిన ప్ర‌కృతి విప‌త్తుకి స్పందించిన త‌న వంతు స‌హాయంగా ముందుకొచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ క‌రోరా విజృంభిస్తున్న నేప‌థ్యంలో మాత్రం ఎలాంటి స్పందించ‌డం లేదు.

సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎలాంటి ట్వీట్‌లుచేయ‌డం లేద‌ని ఇటీవ‌ల చ‌ర్చ‌జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మొత్తానికి మంగ‌ళ‌వారం విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించాడు. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టాడు. లాక్‌డౌన్ విధించిన త‌రువాత కొంత విరామం తీసుకున్న విజ‌య్ తాజాగా స్పందించాడు.

- Advertisement -

క‌ర్చీఫ్‌లు వాడండని కొత్త స్లోగ‌న్ వినిపిస్తున్నాడు. నా ప్రియ‌మైన వారంతా సుక్షితంగానే వున్నార‌నుకుంటున్నాను. మెడిక‌ల్ మాస్క్‌ల‌ని డాక్ట‌ర్లకు, న‌ర్సుల‌కు విడిచిపెట్టి బ‌ట్ట‌తో చేసిన మాస్క్‌ల‌ని వాడ‌దాం. హ్యాండ్ క‌ర్చీఫ్‌ని కూడా మాస్క్‌ల వాడొచ్చు. ఈ మామ్ చున్నీని కూడా మాస్క్‌గా వ‌డండి. మీ ఫేస్‌ని క‌వ‌ర్ చేసుకోండి. సుర‌క్షితంగా వుండండి` అని కొత్త స్లోగ‌న్ మొద‌లుపెట్టాడు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All