పతీస్ గ్రూప్ నూతనంగా ప్రారంభించిన కమనీయ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ప్రముఖ నటి “మనాలి రాథోడ్” ఆదివారం ప్రసాద్ల్యాబ్స్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి యాడ్కు సంబంధించిన చిన్న ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రియేటివ్ హెడ్ రాకేష్పతీస్ మాట్లాడుతూ… పతీస్ గ్రూప్ మల్టీ గ్రూప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని “కమనీయ” వెడ్డింగ్ మరియు పుట్టినరోజు, పెళ్ళిరోజు అన్ని శుభకార్యాలను చెయ్యాలని బాధ్యతతో మంచి ప్లానింగ్తో అంతా మేమే చేస్తామని. మాకు ఈవెంట్ ఇచ్చినవాళ్ళు కేవలం ఫంక్షన్ ను ఎంజాయ్ చేసేలాగా ఉండాలన్నది. మా బాధ్యత అని అన్నారు.
శృతి మాట్లాడుతూ… ట్రైలర్ ఎంత బావుందంటే .. మళ్ళీ రాకేశ్ని తిరిగి పెళ్ళిచేసుకోవాలన్నంత బావుంది. మనాలి తన బిజీ షెడ్యూల్ను పక్కన పెట్టి పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నారు. సన్నీ , ఐష్ చాలా బాగా చేశారు. నిజమైన జంటలా అనిపించారు. రాకేష్ ఏదైనా చాలా పాషన్తో చేస్తారు. అని అన్నారు.
శ్రవంతి కేశరాం మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ…2014లో ఈవెంట్లను చెయ్యడం మొదలు పెట్టాను. నాకు రాకేష్ అన్న చాలా సపోర్ట్ చేవారు. నా మొదటి ఈవెంట్ ఎంగేజ్మెంట్ బెల్లంపల్లిలో జరిగింది. మేము ఇంత కష్టపడి ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం నా స్టాఫ్ చాలా చక్కగా కోపరేట్ చేస్తారు. ఈ ఈవెంట్కి వాళ్ళే రియల్ స్టార్స్ అని అన్నారు.
హీరోయిన్ మనాలి రాథోడ్ మాట్లాడుతూ… ముందుగా నాకు “కమనీయ” అనే టైటిల్ దాని కింద ఉన్న యాడ్ కలర్ టు యువర్ లైఫ్ అన్నది బాగా నచ్చింది. ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ సీజన్. ఈ సీజన్ వాళ్ళకు బాగా ఉపయోగపడాలని చాలా ఈవెంట్లు చెయ్యాలని కోరుకుంటున్నాను. అన్నారు. ఏదైన ఒక ఈవెంట్ను చెయ్యాలంటే చాలా కష్టం. ఈ యాడ్లో నటించిన పెయిర్ చాలా బావుంది. ఇద్దరు చాలా బాగా చేశారు. బాగా రన్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఐష్ మాట్లాడుతూ…. ముందుగా నేను నా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతున్నాను. నేను యాడ్ షూట్కి వెళ్ళినప్పుడు షూట్ జరుగుతున్నట్లు లేదు. చాలా ఫ్యామిలీ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. నా డైరెక్టర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
English Title: kamaneeya evnet company launch