Homeటాప్ స్టోరీస్నిన్న విడుదలైన మూడు సినిమాలు ప్లాప్

నిన్న విడుదలైన మూడు సినిమాలు ప్లాప్

flop talk to saakshyam and mohiniనిన్న మూడు సినిమాలు విడుదల అయ్యాయి అయితే ఆ మూడు సినిమాలు కూడా ప్లాప్ కావడం విశేషం . కనీసం ఒక్క సినిమా అయినా ఆడుతుందేమో అనుకుంటే మూడు కూడా ప్లాప్ బాట పట్టాయి . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ”సాక్ష్యం” , త్రిష ప్రధాన పాత్రలో నటించిన ” మోహిని ”,తో పాటుగా ”పెదవి దాటని మాటొకటుంది ” చిత్రాలు విడుదల అయ్యాయి . ఈ మూడు కూడా ప్రేక్షకుల ఆదరణ చూరగొనడం లేదు . సాక్ష్యం పై బెల్లంకొండ భారీగా ఆశలు పెట్టుకున్నాడు కానీ భారీ బడ్జెట్ తో దెబ్బతిన్నాడు . ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ తేలిపోవడంతో ఫలితం లేకుండా పోయింది .

ఇక త్రిష నటించిన మోహిని సినిమా రెండేళ్ల క్రితం నాటిది . కాగా ఆ సినిమాని ఇప్పుడు విడుదల చేసారు , త్రిష ఫెడవుట్ అయి చాలా రోజులు అవుతోంది . గతకొంత కాలంగా సరైన సినిమాలు లేక ఉన్న సినిమాలు ప్లాప్ అవుతూ రేసులో లేకుండా పోయింది అయితే పాత సినిమాని కొత్తగా కలర్ ఇచ్చి విడుదల చేసారు అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించేలా రూపొందలేదు . ఇక పెదవి దాటని మాటొకటుంది సినిమాని పట్టించుకున్న వాళ్లే కరువయ్యారు .

- Advertisement -

English Title: flop talk to saakshyam and mohini

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All