Homeటాప్ స్టోరీస్9 కోట్ల నష్టం మిగిల్చిన మిస్టర్ మజ్ను

9 కోట్ల నష్టం మిగిల్చిన మిస్టర్ మజ్ను

9 crores loss for Mr. Majnu buyersఅక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను బయ్యర్లకు 9 కోట్ల నష్టాన్ని మిగిల్చింది . జనవరి 25 న విడుదలైన మిస్టర్ మజ్ను చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది దాంతో పెద్దగా వసూళ్ల ని సాధించలేకపోయింది . అయితే గుడ్డిలో మెల్ల లాగా 11కోట్ల షేర్ రాబట్టింది దాంతో బయ్యర్లకు 9 కోట్ల నష్టం వాటిల్లింది . నిర్మాతకు పెద్దగా నష్టాలు రాలేదు పైగా సినిమాని ముందే అమ్ముకున్నాడు .

ముందుగా అమ్ముకోవడం అలాగే శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో బాగానే గిట్టుబాటు అయ్యింది నిర్మాతకు కానీ నష్టపోయింది మాత్రం బయ్యర్లే ! ఈసినిమాకి 20 కోట్ల బిజినెస్ జరిగింది తిరిగి వచ్చింది మాత్రం 11 కోట్లు మాత్రమే ! వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటించింది . అఖిల్ నటించిన మూడు సినిమాలు కూడా ప్లాప్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు .

- Advertisement -

English Title: 9 crores loss for Mr. Majnu buyers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All