Homeటాప్ స్టోరీస్దృశ్యం2 విషయంలో వెంకటేష్ ఏమంటున్నాడు?

దృశ్యం2 విషయంలో వెంకటేష్ ఏమంటున్నాడు?

దృశ్యం2 విషయంలో వెంకటేష్ ఏమంటున్నాడు?
దృశ్యం2 విషయంలో వెంకటేష్ ఏమంటున్నాడు?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. దృశ్యం చిత్రాన్ని చాలా భాషల్లోకి రీమేక్ చేసారు. విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించి సూపర్ హిట్ ను అందుకున్నాడు.

ఇప్పుడు దృశ్యం 2 తెరకెక్కుతోంది. మోహన్ లాల్ హీరోగా ఈ చిత్రాన్ని పూర్తి చేసారు. ఫిబ్రవరి 19న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఓటిటి విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటిటిలో ఈ సినిమా వస్తుండడంతో అన్ని భాషల వారూ ఈ చిత్రాన్ని చూసే సదుపాయం కలిగింది.

- Advertisement -

దృశ్యం విజయం దృష్ట్యా సీక్వెల్ పై దేశవ్యాప్తంగా మంచి అంచనాలే ఉన్నాయి. మరి దృశ్యం 2 విడుదలవుతోన్న నేపథ్యంలో వెంకటేష్ ఈ సీక్వెల్ ను కూడా రీమేక్ చేస్తాడా అన్న సందేహం ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వెంకటేష్ ఈ సీక్వెల్ రీమేక్ చేయకూడదు అనే అనుకుంటున్నాడట.

ఓటిటి రిలీజ్ వస్తుండడంతో దృశ్యం 2ను అందరూ చూసేస్తారు. దీంతో రీమేక్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో అన్న సందేహంలో ఉన్నాడు వెంకీ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All