Homeటాప్ స్టోరీస్మహర్షి ని మెచ్చిన ఉప రాస్ట్రపతి

మహర్షి ని మెచ్చిన ఉప రాస్ట్రపతి

మహేశ్ బాబు నటించిన మహర్షి చిత్రాన్ని మెచ్చాడు భారత వైజ్ ప్రెసిడెంట్ ముప్పవరపు వెంకయ్య నాయుడు . రైతు సమస్యలపై తెరకెక్కిన మహర్షి చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు ఉప రాస్ట్రపతి వెంక్కయ్య నాయుడు . మహేశ్ బాబు పై అలాగే మహర్షి చిత్రా దర్శక నిర్మాతలపై ప్రశంసలు కురిపించారు వెంకయ్య నాయుడు .

- Advertisement -

మే 9 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన మహర్షి చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే . మహేశ్ బాబు నటనకు జేజేలు పలుకుతున్నారు ప్రేక్షకులు . మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . రైతు సమస్యలపై తెరకెక్కిన ఈ చిత్రం రైతుల గొప్పతనాన్ని చాటి చెప్పిందని కొనియాడారు వెంకయ్య నాయుడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All