బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ మరోసారి భారీ అందాలతో రెచ్చిపోయింది. శుద్ధ్ దేశీ రొమాన్స్తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వాణి ఇప్పటివరకు తక్కువ సినిమాలే చేసినప్ప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులోనూ నాని సరసన అహా కళ్యాణంలో మెరిసింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ బ్యూటీ తరచుగా తన హాట్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
తాజాగా టాప్ లో ఎద అందాలు..బాటమ్ లో థై అందాలతో చూపరులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. వైట్ అండ్ వైట్ పై క్రీమ్ కలర్ డిజైనర్ లో ..నేలపై కూర్చొని కెమెరాకి ఫోజులిచ్చి వాటిని నెట్టంట వదిలింది. మరి కుర్రాళ్లు విడిచిపెడతారా? పైన చూడాలా ..కింద చూడాలా అంటూ రొమాంటిక్ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం పిరియాడిక్ చిత్రం `షంషేరా`లో నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్ కి జోడీగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాపై వాణీ చాలా ఆశలే పెట్టుకుంది.