Homeటాప్ స్టోరీస్గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇక లేరు

గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇక లేరు

మాజీ మంత్రి , ఎం ఎల్ సి గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇక లేరు , ఈరోజు తెల్లవారుజామున డెంగ్యూ వ్యాధితో  కన్నుమూశాడు . తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఒకదశలో నారా చంద్రబాబు నాయుడు ని తీవ్రంగా విభేదించాడు . అయితే కాంగ్రెస్ లో చేరినప్పటికీ అక్కడ ఇమడలేక మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాడు . ప్రస్తుతం ఎం ఎల్ సి గా కొనసాగుతున్నాడు . ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న గాలి ముద్దుకృష్ణమ నాయుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నాడు .

వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో తిరుపతి నుండి హైదరాబాద్ కు తరలించారు అయితే ఇక్కడ హైదరాబాద్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు . ముద్దుకృష్ణమ నాయుడు మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది . అలాగే టీడీపీ శ్రేణులలో సైతం . ముద్దుకృష్ణమ మరణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All