Homeటాప్ స్టోరీస్వరద బాధితులకు కోటి విరాళం ఇచ్చిన హీరో

వరద బాధితులకు కోటి విరాళం ఇచ్చిన హీరో

sushanth singh rajput donates 1 crore for kerala flood relief fundబాలీవుడ్ అగ్ర హీరోలు కేరళ వరద బాధితుల పట్ల అంతగా స్పందించడం లేదు కానీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఓ యంగ్ హీరో మాత్రం కోటి రూపాయల విరాళం ఇచ్చి తన మంచి మనసుని చాటుకున్నాడు . ఇంతకీ కోటి రూపాయల విరాళం ఇచ్చిన హీరో ఎవరో తెలుసా ……. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ . క్రికెట్ వీరుడు ఎం ఎస్ ధోని బయోపిక్ గా తెరకెక్కిన ” ఎం ఎస్ ధోని ” ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ . ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సుశాంత్ బిజీ స్టార్ అయిపోయాడు .

కాగా కేరళలో గతకొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు , భారీ వరదలకు మొత్తం కేరళ రాష్ట్రము దెబ్బతింది , అంటా అస్తవ్యస్తమైంది దాంతో పెద్ద ఎత్తున విరాళాలు వచ్చి పడుతున్నాయి అయితే టాలీవుడ్ , కోలీవుడ్ వాళ్ళు పెద్ద ఎత్తున స్పందించారు కానీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం స్టార్ హీరోలు పెద్దగా స్పందించలేదు కానీ యంగ్ హీరో అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాత్రం కోటి విరాళం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు .

- Advertisement -

English Title: sushanth singh rajput donates 1 crore for kerala flood relief fund

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All