Homeటాప్ స్టోరీస్గ్రీన్​ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఆర్ఆర్ఆర్ హీరోస్

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఆర్ఆర్ఆర్ హీరోస్

rrr team participated in green india challenge
rrr team participated in green india challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ హీరోస్ పాల్గొన్నారు. పచ్చదనం పెంపు అనేది తన మనసుకు దగ్గరైన కార్యక్రమం అని ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ టీమ్ సభ్యులు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నారు. బిజీ షెడ్యూల్ లోనూ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ట్రిపుల్ ఆర్ టీమ్ ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.

- Advertisement -

ఈ సందర్భాంగా చరణ్ మాట్లాడుతూ.. మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందన్నారు. పచ్చదనం పెంపు మనసుకు దగ్గరైన కార్యక్రమం అన్నారు ఎన్టీఆర్. ఇక సినిమాల విషయానికి వస్తే..ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ సినిమా చేయబోతున్నాడు. ఇక చరణ్..కొరటాల డైరెక్షన్లో చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్ లలో చరణ్ బిజీ బిజీ గా ఉన్నారు. అలాగే శంకర్ డైరెక్షన్లో తన 15 వ చిత్రం చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All