శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే . సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందింది . శర్వానంద్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ నటించగా కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనుంది . ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూపంలో 16 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది . అంటే బయ్యర్లు సేఫ్ కావాలంటే 16 కోట్ల షేర్ రావాలన్న మాట .
ఏరియాల వారీగా రణరంగం బిజినెస్:
నైజాం – 5 కోట్లు
సీడెడ్ – 2 కోట్లు
కృష్ణా – 1 కోటి
గుంటూరు – 1. 20 కోట్లు
ఈస్ట్ – 1 కోటి
వెస్ట్ – 80 లక్షలు
నెల్లూరు – 50 లక్షలు
ఉత్తరాంధ్ర – 1. 50 కోట్లు
కర్ణాటక – 90 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 30 లక్షలు
ఓవర్ సీస్ – 1. 80 కోట్లు
మొత్తం – 16 కోట్లు