Homeటాప్ స్టోరీస్బాలయ్యని ఎంత మాటన్నాడు ?

బాలయ్యని ఎంత మాటన్నాడు ?

నందమూరి బాలకృష్ణ ని ఘోరంగా అవమానించాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ . నిత్యం ఏదో ఒక వివాదం సృష్టించే రాంగోపాల్ వర్మ తాజాగా బాలయ్య కు మానసిక వైద్యం అందించాలని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు . ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని దాంతో చంద్రబాబు నాయుడు , బాలకృష్ణ , లోకేష్ లతో పాటుగా బ్రాహ్మణి లకు కూడా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూరుతుంది అంటూ రకరకాల పథకాల పేరుతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు .

- Advertisement -

అందులో బాలయ్య కు వైద్యం చేయించాలని పేర్కొనగా వర్మ మాత్రం ” బాలయ్య కు మానసిక వైద్యం ” చేయించాలని ట్వీట్ చేసాడు . అప్పట్లో బాలయ్య నాకు మానసిక పరిస్థితి బాగోలేదు అంటూ ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుండి ఓ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు కూడా . అందుకే బాలయ్యకు మానసిక వైద్యం అందించాలని పేర్కొనడం వివాదంగా మారింది . దాంతో బాలయ్య అభిమానులు వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All