Homeటాప్ స్టోరీస్ప్రభాస్ కోసం రూ.5 కోట్లతో ఇంటి సెట్ ..

ప్రభాస్ కోసం రూ.5 కోట్లతో ఇంటి సెట్ ..

prabhas offers Rs.2 lakh to family of deceased fan
prabhas offers Rs.2 lakh to family of deceased fan

రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్..త్వరలో మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు భామలు నటిస్తున్నట్లు సమాచారం. వీరిలో మాళవిక మోహన్ , కృతి శెట్టిలను ఎంపిక అయ్యారని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటె ఈ మూవీ కోసం ఓ భారీసెట్‌ని తీర్చిదిద్దే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు. హైదరాబాద్‌లోనే రూ.5 కోట్లకు పైగా వ్యయంతో ఓ ఇంటి సెట్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారట. అందులోనే ఎక్కువ శాతం షూటింగ్ జరగనుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ చిత్రాన్ని పూర్తి చేసాడు. అలాగే సలార్ మూవీ సెట్స్ ఫై ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All