Homeటాప్ స్టోరీస్మిషన్ మంగళ్ కు పాజిటివ్ టాక్

మిషన్ మంగళ్ కు పాజిటివ్ టాక్

Possitive Talk To Mission Mangal Movie
Possitive Talk To Mission Mangal Movie

అక్షయ్ కుమార్, విద్యాబాలన్ , తాప్సీ పన్ను , సోనాక్షి సిన్హా , కీర్తి కుల్హరి , నిత్యామీనన్ తదితరులు నటించిన ” మిషన్ మంగళ్ ” చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.

అసలు ఈ సినిమా రేపు విడుదల అవుతోంది , అయితే ఈరోజే పలువురు సినీ , రాజకీయ ప్రముఖులకు ప్రీమియర్ షో వేశారు ముంబైలో.

- Advertisement -

ఇక ఈ షో చూసిన వాళ్ళు మిషన్ మంగళ్ లో నటించిన నటీనటులను , దర్శక నిర్మాతలను అభినందిస్తున్నారు.

ఇక ఈ సినిమాని చూసిన కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి.

కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

మిషన్ మంగళ్ చిత్రం నాకు చాలా బాగా నచ్చిందని , అద్భుతమైన సినిమా అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశాడు.

కిషన్ రెడ్డి మాత్రమే కాదు పలువురు సినీ ప్రముఖులు కూడా మిషన్ మంగళ్ బాగుందని అంటున్నారు.

అయితే అసలు తీర్పు మాత్రం రేపు ప్రేక్షకులు ఇవ్వనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All