డీప్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ళని చంపేస్తోంది హాట్ భామ పూజా హెగ్డే . తాజాగా ఈ భామ ఓ ఈవెంట్ కు హాజరయ్యింది , ఆ ఈవెంట్ లో డీప్ క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చింది . పూజా హెగ్డే అందాలను చూస్తూ కంటిని పక్కకు తిప్పుకోలేక ప్రాణం విలవిలలాడి పోయారు ఆహుతులు . ఇక ఫోటో గ్రాఫర్లు పూజా హెగ్డే అందాలను తమ కెమెరాలో పోటీ పడి బంధించారు . ఇప్పుడా ఫోటోలు వైరల్ అయ్యేలా ఉన్నాయి .
పూజా హెగ్డే తాజాగా మహేష్ బాబు సరసన ” మహర్షి ” చిత్రంలో నటిస్తోంది . తెలుగులో పలు చిత్రాల్లో నటించింది ఈ భామ అయితే సాలిడ్ హిట్ ని మాత్రం అందుకోలేకపోయింది దాంతో మహేష్ బాబు పై ఎన్నో ఆశలు పెట్టుకుంది . మే 9 న మహర్షి చిత్రం విడుదల కానుంది , పూజా హెగ్డే కు సరైన హిట్ లేదు కానీ స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి . స్టార్ హీరోలను భలేగా పట్టేస్తోంది ఈ భామ అందుకే ఛాన్స్ లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
Watch here: https://bit.ly/2VV3jdv
- Advertisement -