Homeటాప్ స్టోరీస్మహేష్ కోసం ఎన్టీఆర్ ,చరణ్ లను పిలుస్తున్నారట

మహేష్ కోసం ఎన్టీఆర్ ,చరణ్ లను పిలుస్తున్నారట

ntr and charan guests for mahesh bharath ane nenu audio eventసూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నాడు కాగా ఆ చిత్ర ఆడియో వేడుకని ఏప్రిల్ 7న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఆ ఆడియో వేడుకకు ముఖ్యఅతిథులుగా ఎవరిని పిలవనున్నారో తెలుసా …… యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రాంచరణ్ లను ఆహ్వానించాలని భావిస్తున్నారట ఆ చిత్ర బృందం .

కొరటాల శివ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ అనే బ్లాక్ బస్టర్ ని అందించాడు , ఇక ఇప్పుడేమో చరణ్ తో ఒక సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాడు దాంతో తన హీరోలను మహేష్ కోసం పిలవాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది . కొరటాల శివ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి దాంతో భరత్ అనే నేను చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక మహేష్ కోసం ఎన్టీఆర్ , చరణ్ లు కనుక వస్తే ఆ ఆడియో వేడుక ఎలా ఉంటుందో ఊహించతరమా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All