Homeటాప్ స్టోరీస్త్రివిక్రమ్ కు వార్నింగ్ ఇచ్చిన మైత్రి

త్రివిక్రమ్ కు వార్నింగ్ ఇచ్చిన మైత్రి

mythri movie makers warns trivikramదర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు వార్నింగ్ ఇచ్చారట మైత్రి మూవీ మేకర్స్ . త్రివిక్రమ్ కు వీళ్ళు వార్నింగ్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మైత్రి మూవీ మేకర్స్ సినిమా నిర్మాణంలో దిగడమే ఆలస్యం పలువురు హీరోలకు , దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చారు . అయితే అందులో కొంతమందితో సినిమాలు చేసారు , చేస్తున్నారు కానీ ఇంకొంతమందితో మాత్రం సినిమాలు చేయలేక పోతున్నారు . ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే ఇతడికి అడ్వాన్స్ ఇచ్చారు కానీ సినిమా అయితే చేయలేదు . తాజాగా త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఓ సినిమా రూపకల్పనకు రంగం సిద్ధం అవుతోంది దాంతో ఆ సినిమాని మేము నిర్మిస్తాం అని అన్నారట ! అందుకు త్రివిక్రమ్ ఒప్పుకోలేదు .

అంతేకాదు కావాలంటే మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటూ చెప్పాడట ! దాంతో ఖంగుతిన్న మైత్రి మూవీస్ వాళ్ళు మా అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తే వడ్ఢేతో సహా చెల్లించు తప్పకుండా తీసుకుంటామని గట్టిగానే చెప్పారట ! దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు త్రివిక్రమ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిలిం నగర్ సర్కిల్లో . గతకొంత కాలంగా త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలు అన్నీ రాధాకృష్ణ వే ! దాంతో ఈ బేరం కుదరలేదని తెలుస్తోంది . మరి వడ్ఢేతో వాళ్లకు అడ్వాన్స్ ఇస్తాడా ? లేక సినిమా చేస్తాడా చూడాలి .

- Advertisement -

English Title: mythri movie makers warns trivikram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All