Homeటాప్ స్టోరీస్తమిళ నటుడిపై మర్డర్ కేసు !

తమిళ నటుడిపై మర్డర్ కేసు !

తమిళ నటుడు పార్తీబన్ పై మర్డర్ కేసు నమోదు అయ్యింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన తమిళనాడులో జరిగింది . పలు తమిళ చిత్రాల్లో హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహించిన పార్తీబన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే . హీరోయిన్ సీత ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ పార్తీబన్ అయితే కొన్నాళ్ల కాపురం తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు . హీరోగా పలు చిత్రాల్లో నటించిన పార్తీబన్ గతకొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు . 
 
అయితే మర్డర్ కేసు విషయానికి వస్తే జయరాం అనే వ్యక్తిని పార్తీబన్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయట . జయరాం పార్తీబన్ దగ్గర నమ్మకంగా ఉండేవాడు అయితే ఆర్ధిక లావాదేవీల విషయంలో గొడవ జరగడంతో జయరాం పై దాడికి పాల్పడ్డాడు పార్తిబన్ . ఇంకేముంది నన్ను చంపబోయాడు అంటూ పార్తీబన్ పై కేసు పెట్టాడు జయరాం . ప్రస్తుతం పార్తీబన్ ని పోలీసులు విచారిస్తున్నారు . జయరాం కథనం ఒకలా ఉండగా పార్తీబన్ మాత్రం ఎవరో నాపై కుట్ర చేస్తున్నారు అందుకే ఇలా కేసు పెట్టించారు అని అంటున్నాడు . తమిళ పోలీసులు ఏం తెలుస్తారో విచారణలో
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All