Homeటాప్ స్టోరీస్ఏడుస్తున్న మోహన్ బాబు

ఏడుస్తున్న మోహన్ బాబు

mohanbabu reaction on gayatri piracyమేము ఎంతో కస్టపడి సినిమాని నిర్మిస్తే దాన్ని ఈజీగా పైరసీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది అంటూ ఏడుస్తున్నాడు నటుడు మోహన్ బాబు . ఇటీవల గాయత్రి సినిమాలో నటించాడు మోహన్ బాబు , ఆ సినిమాని నిర్మించాడు కూడా అయితే ఈనెల 9న రిలీజ్ అయిన గాయత్రి పరాజయం పొందింది కానీ షరా మామూలుగానే కొంతమంది ఈ సినిమాని పైరసి చేయడంతో మోహన్ బాబు పైరసి చేసిన వాళ్లపై అలాగే పైరసి సినిమా చూసిన వాళ్లపై మండిపడుతున్నాడు .

 

- Advertisement -

పైరసి చేసిన వాళ్లపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంలో న్యాయం ఉంది కానీ పైరసి సినిమా చూసిన వాళ్ళని కూడా తిట్టడం మరీ విచిత్రం . మోహన్ బాబు చాలాకాలంగా సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు కానీ ఆ సక్సెస్ మాత్రం మోహన్ బాబు ని వరించడం లేదు ఈమధ్య కాలంలో . నటుడిగా మోహన్ బాబు కి వంక పెట్టలేం కానీ సక్సెస్ పరంగా మాత్రం చాలా వెనుకబడ్డాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All