Homeటాప్ స్టోరీస్పార్వతి మీనన్ పై అత్యాచారం జరిగిందట

పార్వతి మీనన్ పై అత్యాచారం జరిగిందట

MeToo: Parvathy thiruvothనాపై అత్యాచారం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసింది మలయాళ హీరోయిన్ పార్వతి తిరువొత్ . తెలుగు , మలయాళ చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా బాలీవుడ్ లో కూడా నటిస్తోంది కాగా మీ టూ ఉద్యమం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృస్టిస్తుండటంతో పార్వతి కూడా స్పందించింది . నాపై అత్యాచారం జరిగిందని ఆరోపించింది అయితే ఆ అత్యాచారం జరిగింది ఇప్పుడు కాదట చిన్నప్పుడట ! తనకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడే రేప్ జరిగిందని అయితే అది రేప్ అన్న విషయం చాలా సంవత్సరాలకు కానీ నాకు తెలియదని దాంతో అప్పటి నుండి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తన బాధని వ్యక్తం చేస్తోంది .

అత్యాచారం జరిగింది అన్న ఆలోచన నన్ను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిందని అందుకే దీనిపై అందరికీ అవగాహనా కల్పించాలని అంటోంది . సినిమాల్లోకి వచ్చాక మాత్రం ఎవరూ నన్ను ఆ దృష్టితో చూడలేదని అంటోంది . హీరో దిలీప్ ఆమధ్య మరో హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో అతడికి వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించింది పార్వతి దాంతో అక్కడ ఈ భామకు అంతగా అవకాశాలు లేకుండా పోయాయి .

- Advertisement -

English Title : #MeToo: Parvathy thiruvoth

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All