Homeటాప్ స్టోరీస్శబరిమల వివాదం పై మంచు మనోజ్ ట్వీట్

శబరిమల వివాదం పై మంచు మనోజ్ ట్వీట్

manchu manoj tweet on sabarimala issueశబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ సుప్రీమ్ కోర్ట్ ఉత్తర్వులు జారి చేసింది. అయితే ఇచ్చిన ఈ సుప్రీమ్ తీర్పు పై పలు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వివాదం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయం పై స్పందంచమని ఓ అభిమాని “సేవ్ శబరిమల క్యాంపెయిన్” అంటూ మనోజ్ ను ట్యాగ్ చేశాడు. దీంతో ఇటువంటి వివాదాస్పద విషయాల్లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే మంచు మనోజ్ తాజాగా ఈ విషయం పై ట్వీట్టర్ ద్వారా స్పందిచారు.

“మనకి ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే తన సమస్యకు తానే పరిష్కారించుకోగలడని,మనం పేదలకు చదువు, నీరు ఆహారం కోసం చింతించాలని, మానవత్వం కోసం పోరాడాలి అంతే కాని అనవసమైన వివాదాస్పదమైన అంశాల జోలికేందుకు అన్నట్టుగా చురకలంటించాడు” మంచు మనోజ్.

- Advertisement -

English Title: manchu manoj tweet on sabarimala issue

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All