Homeటాప్ స్టోరీస్సేవే లక్ష్యంగా సాగుతున్న మనం సైతం

సేవే లక్ష్యంగా సాగుతున్న మనం సైతం

Manam saitham charity newsసేవే లక్ష్యంగా సాగుతున్న మనం సైతం సంస్థ రంజాన్ పర్వదినాన్ని సహాయ కార్యక్రమాలతో ప్రారంభించింది. సంస్థ నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఈ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా పలువురు పేదలకు ఆర్థిక సహాయం చేశారు. దివ్యాంగులు రమణమూర్తికి ట్రై మోటార్ సైకిల్ అందజేశారు. ప్రొడక్షన్ మేనేజర్ ప్రకాష్ శస్త్రచికిత్సకు, వేణు పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మనం సైతం సేవా కార్యక్రమాలను అభినందించారు. పేదలకు సహాయం అందించిన రోజే తనకు నిజమైన పండుగ అని కాదంబరి అన్నారు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All