Homeగాసిప్స్మహేష్ కు కథ వినిపించడానికి సిద్ధమైన వెంకీ కుడుముల

మహేష్ కు కథ వినిపించడానికి సిద్ధమైన వెంకీ కుడుముల

మహేష్ కు కథ వినిపించడానికి సిద్ధమైన వెంకీ కుడుముల
మహేష్ కు కథ వినిపించడానికి సిద్ధమైన వెంకీ కుడుముల

ఛలో, భీష్మ సినిమాతో వరస బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు వెంకీ కుడుముల. త్రివిక్రమ్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ, రెండు సినిమాలతో ప్రామిసింగ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఈ రెండు సినిమాల్లో తన కామెడీ సెన్స్, సెన్సిబిలిటీస్ ఆడియన్స్ కు నచ్చుతున్నాయి.

ఈ రెండు సినిమాల తర్వాత వెంకీకి జాక్ పాట్ తగిలిందని అంటున్నారు. వెంకీ కుడుముల సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక మంచి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భీష్మ విడుదల తర్వాత మహేష్ ను కలిసి లైన్ చెప్పిన వెంకీ ఆ తర్వాత ఫుల్ స్క్రిప్ట్ మీద వర్క్ చేసాడు.

- Advertisement -

ప్రస్తుతం బౌండ్ స్క్రిప్ట్ తో వెంకీ సిద్ధంగా ఉన్నాడు. మహేష్ కూడా కలవడానికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే పరశురామ్ సినిమా తర్వాత మహేష్, వెంకీ కుడుములతో వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి. మహేష్ కు హీరోగా ఉన్న డిమాండ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో అందరినీ కాదని వెంకీకి ఛాన్స్ ఇవ్వడం నిజంగా సూపరే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All