`భరత్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. తెలుగు, హిందీ భాషల్లో భారీ క్రేజ్ని సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ ప్రస్తుతం తెలుగు లో శంకర్ – రామ్ చరణ్ కలయిక లో తెరకెక్కుతున్న RC15 మూవీ లో నటిస్తుంది. గతంలో చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. ఇప్పుడు మరోసారి చరణ్ కు జోడి కడుతుంది.
ఇదిలా ఉంటె తాజాగా కియారా హాట్ ఫోటో షూట్ ఇప్పుడు యూత్ ను నిద్ర పోకుండా చేస్తుంది. విచ్చల విడిగా క్లీవేజ్ షో చేస్తూ.. థైస్ బ్యూటీని ఎక్స్పోజ్ చేసి మరి తన అందాలను బయటపెట్టింది. ఈ ఫోటో ఆలా పోస్ట్ చేసిందో లేదో నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.
- Advertisement -