కమ్మోడు మీద నుండే కదా మనమంతా మలవిసర్జనం చేసేది అంటూ కమ్మోళ్ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సరికొత్త వివాదాన్ని రాజేసాడు బ్రాహ్మణ కులానికి చెందిన జాజి శర్మ . కమ్మోళ్ల పై దారుణమైన పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది , ఇక కొంతమంది నెటిజన్లు అయితే జాజి శర్మ పై బూతుల పంచాంగం మొదలు పెట్టారు దాంతో తన పోస్ట్ ని డిలీట్ చేసాడు . అయితే అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాపం అతడి ప్రయత్నం ఫలించలేదు .
భగవంతుడి సన్నిధిలో నిత్యం దీపారాధన చేసే పవిత్ర వృత్తి లో ఉన్న బ్రాహ్మణులంటే సమాజంలో అందరికీ గౌరవమే కానీ గతకొంత కాలంగా కులాల కుమ్ములాటలు జరుగుతున్నాయి . ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యల వల్ల బ్రాహ్మణులలో వ్యతిరేకత వస్తోంది అందులో భాగంగానే జాజి శర్మ అనే బ్రాహ్మణుడు కమ్మోళ్ల పై అనకూడని మాట అనేశాడు . దాంతో కమ్మోళ్ళు జాజి శర్మ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు . కొంతమందేమో అతడికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు . మొత్తానికి కులగజ్జి తో వివాదాలు మరింత పెద్దవి అవుతున్నాయి .