Homeటాప్ స్టోరీస్సెమీ ఫైనల్లో భారత్ ఓటమి

సెమీ ఫైనల్లో భారత్ ఓటమి

india lost the match in semi final
India lost the match in semi final

ఈరోజు  జరిగిన సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి పాలవ్వడంతో ఇంటి బాట పట్టింది . న్యూజిలాండ్ పై విజయం సాధించి ఫైనల్ కు చేరుతుంది ఇండియా అని కోట్లాది మంది భారతీయులు ఆశలు పెట్టుకోగా అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ సెమీస్ నుండే నిష్క్రమించారు కోహ్లీ సేన . వర్షం వల్ల నిన్న జరగాల్సిన మ్యాచ్ ఈరోజుకి వాయిదాపడగా బ్యాట్ తో సమాధానం చెప్పాల్సిన టీమ్ ఇండియా చేతులెత్తేసి బ్యాక్ టు పెవిలియన్ అంటూ క్యూ కట్టారు .

దాంతో భారత్ వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది . న్యూజిలాండ్ భారత్ పై అలవోక విజయం సాధించి ఫైనల్ కు చేరింది . విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ , విఫలం కావడంతో టీమ్ ఇండియా భారీ మూల్యం చెల్లించుకుంది . టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడంతో ధోని , జడేజా లపై భారం పడింది . వర్షం వల్ల గట్టెక్కడం ఖాయం , ఫైనల్ కు వెళ్లడం ఖాయం అని అనుకున్న వాళ్లకు దిమ్మతిరిగేలా చేసారు టీమ్ ఇండియా .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All