Homeటాప్ స్టోరీస్బయోపిక్ బయ్యర్లు ధర్నాకు దిగనున్నారా ?

బయోపిక్ బయ్యర్లు ధర్నాకు దిగనున్నారా ?

Huge loss for NTR biopic buyersఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఈనెల 22న విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ప్లాప్ అవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి దాంతో ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయి . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో మూడున్నర కోట్లు వసూల్ చేయడం అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు  .

 

- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ అని తీస్తే అది ఇంతటి దారుణమైన ఫలితాన్ని ఇవ్వడంతో ఆ చిత్ర బృందానికి మింగుడు పడటం లేదు . ఇక ఈ సినిమాని కొన్న బయ్యర్లు అయితే దారుణంగా నష్టపోయారు . దాంతో బాలయ్య ఇంటి ముందు బయోపిక్ బయ్యర్లు ధర్నా చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కనీసం 20 కోట్ల షేర్ రాబట్టింది , కానీ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం మాత్రం 5 కోట్ల షేర్ వస్తే పెద్ద గొప్ప అన్నటుగా ఉంది పరిస్థితి . ఎన్టీఆర్ చరిత్ర ని చాటి చెబుదామని తీసిన సినిమా ఇంత దారుణంగా దెబ్బ తీస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు .

English Title : Huge loss for NTR biopic buyers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All